‘మద్యం విధానం’ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడాన్ని జాతీయ మీడియా ప్రముఖంగా ప్రచురించింది. టీవీ చానళ్లు డిబెట్లు నిర్వహించాయి. కేసు దర్యాప్తునకు సంబంధించి ఈడీ, సీబీఐ వైఖరిపై మండిపడుతూ సుప్రీంకోర్ట
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు దాటింది. అయినా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన మంత్రి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
బాండ్ పేపర్ బీజేపీని ఎవరూ నమ్మరని, బీజేపీలో నాయకత్వ లోపం స్పష్టం కనిపిస్తున్నదని ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం�
నిజామాబాద్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం నిర్వహించిన బడ్జెట్ సమావేశం గందరగోళంగా మారింది. నగర మేయర్ దండు నీతూకిరణ్ అధ్యక్షతన గురువారం బడ్జెట్ సమావేశం నిర్వహించగా.