నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల శాసనమండలి స్థానానికి త్వరలో ఉప ఎన్నిక రానున్నది. ఇప్పటి వరకు ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆదివారం తన పదవిక�
‘తరిగొప్పుల పక్కనే మా సొంతూరు జిల్లాల పునర్విభజనతో వేరైంది తప్ప నేను పరాయి వాడ్ని కాదు.. పక్కా లోకల్. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల దెబ్బలు తిని జైలు జీవితం గడిపిన అసలు సిసలైన ఉద్యమకారుడిని. ఇకపై నా స్థిర నివ�
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూళిమిట్ట మండలానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నాచగో�
జనగామ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి పేరు ఖరారైంది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమన్వయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వర్కిం�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3న తెలంగాణ రైతు దినోత్సవం నిర్వహించనున్నట్టు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ రైతుబంధు సమితి కార్యాలయంలో వ�