రాజగోపాల్ని బీజేపీ బకరాని చేసిందా? పాము-నిచ్చెనల ఆటలో పావుగా మార్చిందా? బలవంతంగా రాజీనామా చేయించి, బలిచేసిందా?.. కమల్ ఫైల్స్ కుతంత్రపు లోపలి కోణాలు అదే నిజమని చెప్తున్నాయి.
తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రచేసి అడ్డంగా దొరికిపోయిన బీజేపీ.. మరో మూడు రాష్ర్టాల్లోనూ ఇదే తరహా కుట్రకు పావులు కదిపినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైనట్టు అధికారవర్గాలు తెలిపాయి.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ అలియాస్ నందూ ఇచ్చిన సమాచారం మేరకు శనివారం పలుచోట్ల సోదాలు న�
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించిన వ్యవహారం రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నది. సిట్ విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ఎంటెక్ చదివి సన్యాసం తీసుకున్నానని చెప్పిన వ్యక్తి.. నాలుగు నెలల కిందట తన భార్య, అత్త పేరుపై రూ.1.5 కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అక్కడ చెప్పుకున్నది గుడిలో పూజారిగా.. అసలు వేషం మాత్రం దళారి.