నిస్వార్థ సేవతో నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసులను దోచుకున్నారు ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్. 2014వరకు మెట్ట ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నిత్యం క�
నమస్తే తెలంగాణ - ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘జాతీయ స్థాయి కథల పోటీ - 2022’ బహుమతి ప్రదానోత్సవాన్ని నేడు హైదరాబాద్లో నిర్వహించనున్నారు.
మెట్టలోని బీళ్లను తడిపేందుకు గోదారమ్మ పరుగులిడుతూ వచ్చింది. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో సముద్రమట్టానికి 420 మీటర్ల ఎత్తులో నిర్మించిన గౌరవెల్లి రిజర్వాయర్లో పరవళ్లు తొక్కింది.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గౌరవెల్లి ప్రాజెక్టు నెలరోజుల్లో పూర్తవుతుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ స్పష్టం చేశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మండలాధ్యక్షుడు మా�
దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన సమయంలో సరళీకృత సంసరణలతో ఆర్థిక వ్యవస్థ గతిని మార్చిన గొప్ప దార్శనికుడు పీవీ నరసింహారావు అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.