పార్టీలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవరకొండ ఎమ్మెల్యే, బీఆర్ఏస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పీఏపల్లి మండలం వద్దిపట్ల నుంచ�
బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం పీఏ పల్లి మండల కేంద్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు వెల్లువలా కొనసాగుతున్నాయి. బుధవారం దేవరకొండ మండలం జర్పులతండాకు చెందిన 60 కుటుంబాలు ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరాయి.
యావత్ భారతదేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని, తెలంగాణాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆయన ద్వారానే తమకు అందుతాయని నమ్ముతున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ�