మహిళలు ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళ శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఆకాంక్షించారు.
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
భైంసా పట్టణంలో ఆదివారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. విశ్రాంతి భవనం ఎదుట, పురాణాబజార్లో గల యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే రామారావు పటే�
‘కువైట్ దేశంలో ఇబ్బంది పడుతున్న నా భర్తను గ్రామానికి తీసుకురావాలి’ అని ముథోల్ మండలంలోని రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ భార్య లక్ష్మి అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నది.
శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో అయోధ్య అక్షింతల కలశ శోభాయాత్రను మంగళవారం నిర్వహించారు.