సింగరేణి బొగ్గు గనుల కారణంగా వచ్చే దుమ్ము, దద్దరిల్లే బాంబుల మోతతో తాము శ్మశానవాటికలో జీవిస్తున్నట్లు ఉందని కిష్టారం గ్రామస్తులు.. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్�
వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్ర�
ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం మండలంలోని జలగంనగర్, ఏదులాపురం గ్రామాల్లో ఏ ర్పాటు చేసిన ప్రజాపాలన దర
సత్తుపల్లి పట్టణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన అధునాతన గ్రంథాలయ భవనాన్ని హెటిరో సంస్థ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్మే మట్టా రాగమయితో కలిసి ప్రారంభి