కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరూ బీఆర్ఎస్లో చేరేందుకు ఇష్టపడుతున్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఫొటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలోని ఓ ఫంక్షన్హాల్లో( లూయిస్ జాక్విన్ మాంజ్ ఫొటోగ్రఫీ వ్య
సీఎం కేసీఆర్ ప్రభు త్వం సంక్షేమ పాలన దిశగా సాగుతున్నది. గడపగడపకూ సంక్షేమ పథకా లు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది. కడుపులో బిడ్డ నుంచి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అం దించి ఆదుకుంటున్నది.
బీఆర్ఎస్ హయాంలోనే రంగారెడ్డి జిల్లా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్�
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగ�