సాధారణ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనతో కౌంట్డౌన్ షురూ కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరు పెంచారు.
ప్రతి ఒక్కరూ భగవంతుడి సేవ చేయాలని, తద్వారా మోక్షం లభిస్తుందని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని బిక్యాతండాలోని తిరుపతమ్మ ఆలయంలో ఆదివారం అమ్మవారి కల్యాణాన్ని నిర్వహించారు.
వైద్య రంగానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.
అంధత్వరహిత తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని అంబేద్కర్నగర్ కమ్యూనిటీ హాల్లో, తల్లాడ మండలం పాతపినపాక రైతువేదికలో కంటివెలుగు శిబిరాన్ని గురువారం ప్రారంభిం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింట్లో పుట్టిన ఆడబిడ్డలకు కొండంత భరోసానిస్తున్నాయని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు.