‘కాంగ్రెస్కు ఓటే సి కష్టాలను కొనితెచ్చుకోవద్దు.. ఆ పార్టీ అభ్యర్థుల బురిడీ మాటలు నమ్మితే.. నట్టేట మునిగినట్లే.. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి.. సేవకుడిగా పని చేస్తా’.. అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి
పేదల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. వేములవాడ రాజన్న క్షేత్రం, పట్టణ అభివృద్ధే ప్రధాన ధ�
‘ఆరు గ్యారంటీలంటూ కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి ఆగంకావద్దు. బీజేపీ, కాంగ్రెస్తో రాష్ర్టానికి ఒరిగిందేమీలేదు. ఆ రెండు పార్టీలు దొందుదొందే. కోట్లాడి సాధించుకున్న రాష్ర్టానికి కేసీఆరే శ్రీరా�
‘ఆశతో వచ్చినవారికి కాకుండా ఆశయం కోసం పని చేసే వారిని ఆదరించండి.. కళ్లబొల్లి మాటలు చెప్పి.. బోరున ఏడ్చేవారికి సానుభూతి చూపిస్తే గోసపడుతాం.. కారు గుర్తుకు ఓటువేస్తేనే ఈ మరింత అభివృద్ధి చెందుతుంది.
కోనరావుపేట మండలం శివలింగంపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క శుక్రవారం వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక�
అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడ్డామని, మళ్లీ ఆ రోజులు రావద్దని వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దొంగల పా
కాంగ్రెస్కు ఓటేస్తే ఇక కరెంట్ పోయినట్లేనని, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రైతులు కరెంట్ కోసం కొట్లాడుతున్నారని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చే బీఆ�