ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారి అవసరాలను గుర్తించి సేవలు అందించాలని ఎమ్మెల్యే కోననేని సాంబశివరావు అధికారులకు సూచించారు. స�
కొత్తగూడెం కార్పొరేషన్ డీపీఆర్ రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష సాధింపుగా త�
ప్రజా వ్యతిరేక విధానాల్లో కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు ఒకే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాయని, పేదల పక్షాన పోరాడే ప్రతి వ్యక్తి సిపిఐ కార్యకర్త అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూన�
పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. పోలీసు యంత్రాంగం, బుల్డోజర్లు చేతిలో ఉన్నాయని పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూ
ఓటర్ల జాబితా ప్రత్యేక స వరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో అఖిలపక్షాలు కదంతొక్కాయి. రా ష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రా రంభం కానున్న ఎస్ఐఆర్ ప్రక్రియను నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ట్యా�
ఆర్టీసీ కార్మికులు కన్నెర్న చేస్తే బస్సు చక్రాలు ఆగిపోవడమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమాజంలోని ప్రతి మనిషి బాగుండాలనేది కమ్యూనిజం సిద్ధాంతమని, కార్మికవర్గమే కమ్యూనిజానికి మూలస్తంభమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ జాబ్ ఆధ్వర్యంలో మూడోరోజు ఉధృత
రాష్ట్రంలో జీహెచ్ఎంసీతోపాటు మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్
క్రీడలతో క్రమశిక్షణ, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చు�
నాడు సినిమాలు సమాజ మార్పు కోసం తీస్తే, నేడు సమాజంతో పనిలేకుండా సంపాదనే లక్ష్యంగా తీస్తున్నారని ఎమ్మెల్యే, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలై కిమ