మేము ఇందిరమ్మ ఇండ్లకు అర్హులం కాదా? తొలుత అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెంలో సీసీ రోడ్లు, చెన్నాపురంలో రూ.1.07 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం గుబ్బల మంగమ్మ తల్లి ఆలయ �
ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆది నుంచీ అభాసుపాలవుతున్నది. ఎంతోకాలంగా ఊరిచ్చి ఊరిచ్చి సిద్ధం చేసిన అర్హుల జాబితాలో కాంగ్రెస్ స్వార్థం బయటపడింది. హస్తం పార్టీ వాళ్లకే ఇళ్లు మంజూరు చేసి తమకు మొండి‘చేయి’ చూపారంటూ న�
పల్లెల్లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం చండ్రుగొండ మండలం మహ్మద్నగర్ గ్రామంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారిం�
పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడం తీరని నష్టమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ప్రమాదం వాటిల్లేదికాదని అన్నారు.
చండ్రుగొండ-జూలూరుపాడు రహదారికి ఇరువైపులా చేపట్టిన డ్రైనేజీ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని, వెంటనే దానిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చండ్రుగొండ-జూలూరుపాడు రహదారిపై సోమవారం రాస్తారోకో న
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.