అధిష్టానం పిలుపు మేరకు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్
దేశంలోని కార్మికులు అనేక పోరాటాలు చేసి తమ హక్కులు సాధించుకున్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు రకాల నల్లకోడ్లను ప్రవేశపెట్టింది. కనీస వేతన చట్టం సవరణ చ�
కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె... ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది... నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదార
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు రకరకాల కారణాలతో నెత్తురు పారిన తెలంగాణలో ఇప్పుడు నీళ్లు పారుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. పొలాలకు సాగునీళ్లు పారు�
కాజీపేటలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్, రైల్వే వ్యాగన్ పీవోహెచ్ షెడ్ పనులకు కేంద్ర ప్రభుత్వం వెంటనే శంకుస్థాపన చేయాలని కోరుతూ తెలంగాణ రైల్వే ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన ధర్మపోరాట �