ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అవతరణ వరకు ఎన్నో విజయాలు, అపజయాలు చూశా.. కార్యకర్తలే పార్టీకి కథానాయకులు, వచ్చే ఎన్నికల్లో పార్టీకి అద్భుత మెజార్టీ వచ్చేలా కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని అందోల్ ఎమ్యె�
పల్లెప్రగతితో పల్లెసీమలను పట్ణణాలుగా మార్చారని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లెప్రగతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జోగిపేట పట్�