జీవో నెంబర్ 10ని కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని చూడడం దుర్మార్గపు చర్య అంటూ అంగన్వాడీలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎర్రజెండాలతో నిరసన తెలిపారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాం�
‘కాంగ్రెస్కు యాభై ఏండ్లు అధికారమిస్తే ప్రజలకు చేసిందేమీలేదు. అభివృద్ధికి నిధులివ్వలేదు..ఇప్పుడు మళ్లీ గెలిపిస్తే ఉద్దరిస్తామంటూ ఊదరగొడుతున్నరు..ప్రజలు ఆలోచించాలి ఓటుతో ఆ పార్టీ డిపాజిట్ గల్లంతు చే�
పెద్దపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి రూపురేఖలు మారాయని చెప్పారు.
మంత్రి వేముల | ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించే దేవాలయాలుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు వేదిక కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు