ఉద్యమనేత, సీఎం కేసీఆర్ తెలంగాణ గొంతుక అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఇల్లెందు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రి�
కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపుతున్నదని ఇల్లెందు బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. గురువారం రాత్రి మండలంలోని సుదిమళ్లలోని హరిప్రియ నివాసంలో పీఏసీఎస్ చైర్మన్ మెట్ల కృష్�
ఇల్లెందులో బుధవారం జరిగిన సీఎం ఆశీర్వాద బహిరంగ సభకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 75 వేల పైచిలుకు ప్రజలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇంత పెద్�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర�
మండలంలోని బొజ్జాయిగూడెంలో నవంబర్ 1న జరుగనున్న సీఎం కేసీఆర్ సభకు జనాలను భారీగా సమీకరించనున్నట్లు బీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శీలం రమేష్, ఖమ్మంపాటి రేణుక చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ అన్నింటా ముందే ఉందని ఇ ల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతోపాటు ప్రచారంలో దూసుకెళ్తున్నదని, విపక్షాలకు ఇప్పటి వరకు అభ్యర్థులే కరువయ్యారని