గ్రామాల్లోకి వెళ్లి ప్రజలకు ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్కు మాత్రమే ఉందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని పెంజర్ల, కొడిచెర్ల, కొడిచెర్లతండా, ఎస్బీపల్లి, సిద్దాపూర్ వైఎం తండాల్లో �
ఎన్నికల రణరంగంలో గులాబీ దళం దూసుకెళ్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్మాస్పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బ�
అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర సర్కార్కు రెండు కండ్ల వంటివి.. కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన జాతీయ పురస్కారాలే �
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం మండలంలోని అల్వాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
నియోజకవర్గంలో 100 కుటుంబాలకు లబ్ధి ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు అందజేత నచ్చిన యూనిట్ను ఎంచుకోవచ్చు నలుగురైదుగురు కలిసి పెద్ద యూనిట్ ఏర్పాటుకు సదావకాశం రక్షణనిధితో లబ్ధిదారులకు ఆర్థిక ధీమా నమస్తే త�
డయాలసిస్ రోగులకు ప్రత్యేక వైద్య సేవలు రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు తక్షణమే వైద్య సౌకర్యం అత్యంత ఆధునికతతో వైద్య సేవలు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్ : అన్ని వర్గాల ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద
షాద్నగర్ : రోగులకు మెరుగైన సేవలను అందించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శుక్రవారం షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ దవాఖానను ప్రారంభించారు. నేటి ఆధునిక సమాజంలో అన్ని వర్గాల ప్�