కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పోజిగూడ, చిలుకూరు, ఎన్కేపల్లి, అమ్డాపూర్, కాశీంబౌలి, శ్రీరాంనగర్, వెంకటాపూర్, హిమాయ�
ఉమ్మడి పాలనలో పిచ్చి మొక్కలు , తెగిన కట్టలతో కనిపించే చెరువులకు స్వరాష్ట్రంలో పూర్వవైభవం వచ్చిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. గురువారం షాద్నగర్ మున్సిపాలిటీలోని బొబ్బిలి చెరువు వద్ద మున్సిపల్�
యోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం ఫరూఖ్నగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ. 2.15 కోట్లతో చేపట్టిన రైతు వేదిక, మిషన్ భగీరథ , సీసీ రోడ
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల జంగోనిగూడ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జంగ బాల్రాజ్యాదవ్, కాంగ్ర
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్రవ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అందులో నందిగామ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది.
మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా కౌన్సిలర్లతో కల�