MLA Adluri Laxman Kumar | కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలను ధర్మపురి ఎమ్మెల్�
Dharmapuri | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రగలుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి చేసి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పరాయి వాళ్లలా చూస్తూ అవమానిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) ఆవేదన వ్యక్తం చేస�
ఒక్కగానొక్క కొడుకు.. చదువులో చురుకు.. అని గురుకులానికి పంపిస్తే విగతజీవిగా మారాడు. పక్షం రోజుల క్రితమే ఓ విద్యార్థి మరణించినా.. గురుకుల పాఠశాల సిబ్బంది అదే నిర్లక్ష్యం చూపడంతో మరో ప్రాణం పోయిందని తల్లిదండ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర చౌరస్తాలో మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదంలో తాము ఏ సర్వే చేపట్టినా సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్కుమార్ అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ సోషల్ మీడి యా ప్రధాన కార్యదర్శి సల్వాజీ మాధరావుపై కాంగ్రెస్ నాయకులు పెట్టిన అట్రాసిటీ కేసును ఎత్తివేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని, ధర్మపురి ఎమ్మెల్యే అడ్ల�
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ�
తెలంగాణ ప్రభుత్వ విప్లుగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా, అభిమానులు ఆనందం వ్యక్తం చే