ఇటీవల జరిగిన తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారీగా ఎలక్టోరల్ బాండ్లు అమ్ముడుపోయాయి. ఏకంగా రూ.1000 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల విక్రయాలు జరిగినట్టు ఎస్�
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం) నాయకుడు లాల్దుహోమా ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. శుక్రవారం రాజ్భవన్లో సీఎం లాల్దుహోమా, ఇతర మంత్రులతో రా�
మరో రాష్ట్రంలో విపక్షానికే (Opposition Party) ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తొలు పోస్టల్ ఓట్లను లెక్కించగా, ప్రస్తుతం ఈవీఎం ఓట్ల కౌంటింగ్ జరుగుతున్నది.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల (Mizoram Assembly Elections) ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను (Counting)లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం చేపట్టనున్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి హెచ్ లినజేలా తె
Mizoram Assembly Elections: మిజోరంలో ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. 40 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. చంపాయి నియోజకవర్గంలో 101 ఏళ్ల వృద్ధుడు ఇవాళ ఓటేశారు. ఆయనతో పాటు 96 ఏళ్ల భార్య కూడా ఓటేసింది. ఐజ్వాల్ స్థానంల�
మిజోరంలో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా జోరాం పీపుల్స్ మూవ్మెంట్కు చెందినవారు. 2018 ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీ రిజిస్టర్ కాకపోవడంతో వీరు స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచారు. నవంబరు