భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వెంకటచెర్వులో నివసిస్తున్న ఆదివాసీలకు వేసవికాలంలో తాగునీటి ఇబ్బందులు తప్పడంలేదు. గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని అడవిలో తోగుల వద్ద నుంచి తాగునీ
ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారంరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొంది. గుక్కెడు నీటి కోసం గ్రామస్తులు అరిగోస పడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో గ్రామానికి నీటిని సరఫరా చేసే రెండు బోరుబావుల్లో �
వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండొద్దని, ఒకవేళ సమస్య ఉత్ఫన్నమైతే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని భూపాలల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను హెచ్చరించారు.
ఎండాకాలం ఆరంభంలోనే కన్నీటి కష్టాలు ప్రారంభ మయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య షురూ అయ్యింది. కోటగిరి మండలం నాచుపల్లి తండాలో ప్రజలు తాగునీటి కోసం తిప్పలు పడుతున్నారు.
ఇంకా వేసవి ఆరంభం కానేలేదు. ఎండలు ముదరనే లేదు. కానీ, అప్పుడే కరీం‘నగరం’లో నీటి కటకట మొదలైంది. నాలుగైదేండ్లుగా లేని నీటి సమస్య మళ్లీ ఇబ్బంది పెడుతున్నది. పది పదిహేను రోజులుగా హైలెవల్ జోన్లోని ఏడు డివిజన్ల
ప్రభుత్వం స్వచ్ఛమైన మిషన్ భగీరథ తాగునీటిని గ్రామాలకు నల్లాల ద్వారా సరఫరా చేస్తున్నప్పటికీ అధికారుల చిన్నచిన్న సమస్యలను పరిష్కరించకపోవడంతోనే నెలలో 20 రోజులు కూడా