ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మైనారిటీ గురుకుల విద్యార్థులకు గుర్తింపు లభించడంలేదని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా మండిపడ్డారు.
తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో మైనారిటీ పిల్లలను చేర్పించి ఉచితంగా విద్యను పొందాలని ప్రిన్సిపాల్ అనిల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఇల్లెందు 24 ఏరియా మైనారిటీ గురుకుల పాఠశాలలో..
ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేసిందని, ఇక నుంచి దినసరి కూలీల మాదిరి పనిచేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన సమాచారంతో మై నార్టీ ఎడ్యుకేషన్ సొసైటీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం �