క్రిస్మస్ సంబరాల్లో భాగంగా అందించే అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. సామాజిక, విద్యా, వైద్య, సాహిత్యం, కళలు, క్రీడారంగాల్లో ప్రతిభావంతులను, సంస్థలను ఏటా ప్రభుత్వం సతరిస్తుంది.
సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే దళితుల కోసం దళితబంధు, బీసీ కులాల వృత్తిదారులకు రూ.లక్ష సాయం అందిస్తున్న రాష్ట్ర సర్కార్.. ప్రస్తుతం మైనార్టీలకూ ఆర్థిక సాయం అ�
Minority Finance Corporation | ముస్లింలకు పంపిణీ చేయనున్న రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీకి సంబంధించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 16వ తేదీకి బదులుగా ఈ నెల 19 నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్�
మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం ఈ నెల 16 నుంచే ప్రారంభించేందుకు సర్కారు నిర్ణయించింది. గురువారం సెక్రటేరియట్లో మైనార్టీ సంక్షేమశాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రత్యేకంగా సమావేశమయ�
నిరుపేద మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘కేసీఆర్ కానుక’ పేరిట ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారంతో ముగిసిందని మైనార్టీ ఫైనాన్స
రాష్ట్రంలోని అన్ని మతాలను ఆదరించే సెక్యులర్ ప్రభుత్వం మాది అని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. అందుకే అందరి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఆదివ�