రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా మైనారిటీ డిక్లరేషన్లో ప్రకటించిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ధోకా చేసిందని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్ పెద్ద కుట్ర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీసీలు, మైనార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ కలిసి చేసి�
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ తీరు. తన చరిత్రను మొత్తం కులాల కుంపట్లు, మత ఘర్షణలు, అల్లర్లతో నింపేసుకొన్న ఆ పార్టీ, ఇప్పుడు మరో అడుగు ముం దుకేసి ఏకంగా బీసీ కులాలు, మైనార్టీల మధ్�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ మైనారిటీ డిక్లరేషన్ లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఐడియాలజీతో మైనారిటీ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా ఉన్నదని ఆయన ఎద్దేవా చేశారు. శుక్