మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చీకటిమయం కావడం తో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహ
వైద్యుల నిర్లక్ష్యంతో పురిట్లోనే పసికందు చనిపోయిందని.. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకున్నా ఆ మంత్రుల మనసు కరగలేదు. భారీ జన సమూహంలో అతికష్టం మీద బిడ్డ మృతదేహాన్ని చూపిస్తూ అభ్యర్థిస్తున్నా రోడ్�
సియోల్ నగరంలో ఉన్న విధంగానే మన హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి నది ప్రవహిస్తుంది. అందుకే సీఎం రేవంత్రెడ్డి ఇంతకు ముందు ఇక్కడికి టూర్కు వచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఇప్పుడు మమ్మల్ని పంపించిండు.
మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్లతో కూడిన నగర ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్, అధికారుల బృందం దక్షిణ కొరియాకు వెళ్లనున్నది.
రైతులు ఎదుర్కొంటున్న అన్ని రకాల భూ సమస్యలను పరిష్కరించేలా నూతన రెవెన్యూ చట్టానికి రూపకల్పన చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
ఆలిండియా బిల్డర్ కన్వెన్షన్లో మంత్రు లు పొంగులేటి, కొమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. సీఎం సమక్షంలో మొదట పొంగులేటి మాట్లాడుతూ.. మీ అందరితోపాటు నేనూ, నా కొలీగ్ కోమటిరెడ్డి కూడా కాంట�