రాష్ట్రంలోని గిరిజన జనాభాలో సింహ భాగం (దాదాపు 80%) జనాభా కలిగి ఉన్న బంజారాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని తెలంగాణ బంజారా ప్రజాప్రతినిధులు, మేధావులు, వివిధ విభాగాల అధికారులు డిమాండ్ చేశారు.
గిరిజనుల ఓట్లతో గద్దెనెక్కి, ఆ జాతికి ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమని తెలంగాణ ట్రైబల్ ఇంటలెక్చువల్ ఫోరం(టీజీటీఐఎఫ్) అధ్యక్షుడు ధనుంజయనాయక్ పేర్కొన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రివర్గంలో ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలు మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే తర్వాత విస్తరణలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ఆశ
Congress | జనాభాలో 10శాతం ఉన్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు వెంకట్ బంజారా హెచ్చరి
Venkatesh Chauhan | బంజారా ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ జాతులకు మంత్రి పదవులు ఇవ్వకుండా మోసం చేస్తోందని గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఎం. వెంకటేశ్ చౌహాన్ ఆరోపించారు.
Narasimha Nayak | రాబోయే రోజుల్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో లంబాడీ శాసన సభ్యులకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని తండా పొలిమెరాల్లో కూడా రానివ్వబోమని ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థి సంఘం రాష్ట అధ్యక్షుడ
సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 24వ సారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో అన్ని రాష్ర్టాల సీఎంలతో కేంద్ర హోంశాఖ నిర్వహ�
AP Politics | కాలం కలిసి వస్తే అదృష్టయోగం పడుతుందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన రాజకీయ, అధికార మార్పిడి ఓ కుటుంబంలో బాబాయి, అబ్బాయికి మంత్రి పదవులు వరించాయి .