ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా...సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..
Runa Mafi | ‘నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాకే�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.