పంటలను కొనుగోలు చేయకుండా రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారంలో మాత్రం పోటీ పడుతున్నాయి. పంటలను తాము కొంటున్నామంటే.. తామే కొంటున్నామంటూ ప్ర చారం చేసుకుంటున్నాయి.
‘రాష్ట్రంలో నూనెగింజల సాగు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలనే రై తులకు అందుబాటులో ఉంచాలి’ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
పంటల మద్దతు ధర విషయంలో కేంద్రం ప్రకటనలకే పరిమితమైందని, కొనుగోళ్లలో పరిమితులు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నదని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆరోపించారు.
‘తెలంగాణ నుంచి వడ్లు కేంద్రం కొనేపరిస్థితి లేదు. బియ్యం ఇక నుంచి కొనుగోలు చేయబోం. ఇక మీ ఇష్టం’ అని కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట మార�
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ, ఉద్యాన, సహకార, మారెటింగ్ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర
ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా...సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..
Runa Mafi | ‘నేను కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తను. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్రెడ్డికి ఎన్నికల ఏజెంట్గా పనిచేసిన. రాష్ట్రంలో మా ప్రభుత్వం చేసిన పంట రుణాలు సగం మంది రైతులకే మాఫీ �
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తున్నదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కొత్తగూడెం జిల్లాకే�
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.