10, ఇంటర్ పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. రాబోయే రోజుల్లో ఒక్క స్కూల్ కూడా మూతపడదని.. ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని...
ఇంటర్ సెకండియర్ ఫలితాలు | ఆంధ్రప్రదేలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు.
అమరావతి : ఏపీలో ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలుపు సురేశ్ తెలిపారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఉదయం 7 గంటల 45 నిమిషాల�