ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, ఏప్రిల్ 28 : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని విక్రయించాలని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేం�
మహబూబ్నగర్ : కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పని చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి మంత్రి మహబూబ్ నగర్ లోని కలెక్టర్ కార్యాలయంలో కొవిడ్పై జిల్
ఆందోళన| రాష్ట్రంలో కరోనా బాధితులకు తగినంత ఆక్సిన్, మందులు, బెడ్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న జంక్షన్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు.
ప్రతి ఎకరాకు సాగునీరు | పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నిరందేలా చూస్తామని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి వెల్లువలా టీఆర్ఎస్లో చేరుతున్నారు.
కళలను ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆడిటోరియాలను నిర్మించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక ,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మురికి కూపంగా మారిన పాలమూరు మినీ ట్యాంక్ బండ్కు స్వచ్ఛమైన కృష్ణా నీటిని తరలించాలని ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జడ్చర్ల| జిల్లాలోని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. కావేరమ్మపేటలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, నల్లచెరువు మినీ ట్యాంక్ బండ్, కావెరమ్మపేట ను�