జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు | మహబూబ్నగర్ నుంచి కోస్గి, కొడంగల్, తాండూరు, చించోళి మీదుగా బాపూర్ వరకు ఉన్న రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మారుస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సుమారు 145 కి.మీ. కొత్త జా�
టీఆర్ఎస్| నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్�
35ఏండ్లు ఎమ్మెల్యే, 17ఏండ్లు మంత్రిగా ఏం చెయ్యలే ఏనాడైనా నియోజకవర్గం గురించి ఆలోచించాడా? ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ సూటి ప్రశ్న ఏడాదిన్నరలోగా నెల్లికల్ లిఫ్టు పూర్తి చేయిస్తా లేకుంటే పదవిక�
జానారెడ్డి| ప్రజలకు మేలు చేయడానికి జనారెడ్డికి 40 ఏండ్లు సరిపోలేదా అని ప్రశ్నించారు. నెల్లికల్ ప్రజలకు గుర్తుండిపోయే అభివృద్ధి పని జానారెడ్డి ఒక్కటైనా చేశాడా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ శంకుస్థాపన
మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా�
రైతు వేదిక| రైతు వేదికలు అన్నదాతలకు సమాచార వేదికలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని పండుగలా మార్చారని తెలిపారు. జిల్లాలోని దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి గ్రామ�
కరోనా టీకా| రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవ
టీఆర్ఎస్ | నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట
రాష్ర్టానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్న క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఇటీవల గోవా ముఖ్యమంత్రి ద్వారా ప్�
బాబు జగ్జీవన్ రామ్ | దళితుల, అణగారిన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎనలేని కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రామ్
మహబూబ్నగర్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలను సమానంగా అభివృద్ధి చేస్తుందని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని హజ