మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివ�
వేడుకలు| తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా జరిగాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిథులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేవాలయ భూములు, వక్ఫ్ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వదిలిపెట్టమని ఎక్సైజ్, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని, ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్ర�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రభుత్వ జనరల్ దవాఖానలో త్వరలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానాన్ని చక్కగా తీర్చిదిద్దాలని, అన్ని రకాల ఆటలకు సంబంధించిన కోర్టులతో సిద్ధం చేయాలని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్న�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మిషన్ భగీరథ తాగునీటి సరఫరాలో సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పింఛన్ పెంపు | రాష్ట్రంలో వృద్ధ కళాకారుల నెలవారీ పింఛన్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది. వృద్ధ కళాకారులకు గౌరవప్రదంగా నెలకు ఇస్తున్న రూ. 1500 మొత్తాన్ని రూ. 3016లకు పెంచుతున్
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్మాణం పూర్తి చేశామని, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రార�
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం పుల్లెల గోపీచంద్ సాయ్ బ్యాడ్మింటన్ అకాడమీని మంత్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తన కండ్ల ముందే ఓ బైకును ఢీకొని పరారయ్యేందుకు ప్రయత్నించిన వాహనాన్ని ఛేజ్ చేసి సినీ ఫక్కీలో పట్టుకున్నారు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నదని, అందులో భాగంగా పాలమూరులో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.