మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించిన గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న అని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి హరీశ్ రావు | రాబోయే కొద్ది రోజుల్లో సొంత జాగాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
టీఆర్ఎస్ లేకుంటే ఈటల స్థానమేంటి.? | ఉద్యమ నేత సీఎం కేసీఆర్, పోరాటాల పార్టీ టీఆర్ఎస్ లేకుంటే తన స్థానం ఎక్కడుండేదో ఈటలకు తెలియదా.? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో మొబైల్ ఐసీయూ బస్సులను శుక్రవారం ప్రారంభించారు. ఈ బస్సులను లార్డ్ చర్చ్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ప్రభుత్వ దవాఖానల పట్ల పేద ప్రజల్లో విశ్వాసం పెరిగిందునే నేనుపోత బిడ్డో సర్కారు దవాఖానకు అంటున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
సుల్తాన్బజార్, జూన్ 7 : భాగ్యనగర్ తెలంగాణ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సభ్యుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం బీటీఎన్జీవో హౌజిం
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్
వ్యాక్సినేషన్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూన్ 5: కరోనా కట్టడికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్
మహబూబ్గర్/మహబూబ్నగర్ టౌన్ : ప్రతి ఒక్కరూ కష్టకాలంలో సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో జిల్లా రై�
మహబూబ్నగర్ : ఐకమత్యంతో పట్టణాలు, గ్రామాలలో అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పాలకొండలో రూ. 3 లక్షల 80 వేల వ్యయంతో గ్రామంలో ఏర్పాటు చేసిన �
మంత్రి నిరంజన్ రెడ్డి | పాలమూరు డీసీసీబీని పటిష్టం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.