పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిపులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్లోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించారు.
రాష్ట్రంలోని మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్టు మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలో అర్హులైన 4,21,767 మంది మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బ
కృష్ణమ్మ వెలవెలబోతున్నది. వేసవి ప్రారంభంలోనే నీటి ప్రవాహం లేక రాళ్లు తేలి కళావిహీనంగా దర్శనమిస్తున్నది. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూరు శివారులో కృష్ణానదిలో నీటి జాడలు కనిపించడం లేదు.
క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామనే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవాలకు పొంతన ఉండటం లేదు. స్పోర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా వరంగల్ నగరంలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రభుత్వం ప్రారంభించింది. క్రీడా మంత్రి వాక�
రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం స్థానిక హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా చైర
తెలంగాణ విద్యా కమిషన్ తరహాలో ఫిషరీస్ కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవీందర్ మత్య్సశాఖ మంత్రి శ్రీహరికి గురువారం లేఖ రాశారు.