రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం స్థానిక హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా చైర
తెలంగాణ విద్యా కమిషన్ తరహాలో ఫిషరీస్ కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవీందర్ మత్య్సశాఖ మంత్రి శ్రీహరికి గురువారం లేఖ రాశారు.