కేంద్ర మంత్రులతో సహా దాదాపు 48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్టు కర్ణాటక సహకార శాఖ మంత్రి రాజన్న గురువారం రాష్ట్ర అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముడా కుంభకోణం నేపథ్యంలో కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిద్ధరామయ్యను తప్పిస్తే తనను ముఖ్యమంత్రిని చేయాలని పట్టుబడుతున్న మంత్రి సతీశ్
కర్ణాటక కాంగ్రెస్లో కుర్చీలాట రసకందాయంలో పడింది. సీఎం పీఠంపై తమకున్న ఆసక్తిని సీనియర్ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి తాను ఏ విధంగా అర్హుడిని కాదో చెప్పాలంటూ హోం మంత్రి డాక్టర్ జ�
కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవి చిచ్చు పెట్టింది. ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య తన పదవి నుంచి తప్పుకున్నా, అధిష్ఠానమే ఆయనను తప్పించినా తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే
కర్ణాటకలో కుర్చీలాట మొదలైంది. సీఎం సిద్ధరామయ్య మెడకు ముడా స్కామ్ చుట్టుకుంటున్నది. ఇదే అదనుగా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకోవడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పావులు కదపడం మొదలుపెట్టారు. 20 మంది �
‘ముడా’ భూ కుంభకోణం, వాల్మీకి కార్పొరేషన్ కేసులు కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేసుల తీవ్రత దృష్ట్యా సీఎం మార్పు త్వరలోనే జరుగనున్నట్టు పెద్దఎత్తున చర్చ జరుగుతున్నద
Karnataka | కర్ణాటక కాంగ్రెస్లో సీఎం కుర్చీలాట కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తున్నది. తాజాగా మంత్రి సతీశ్ జార్ఖిహోళి సీఎం పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముసలం కొనసాగుతున్నది. సీఎం సీటుపై ఇప్పటికే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కన్నేయగా, తాజాగా మరికొంత మంది రేసులోకి వచ్చారు. తాము కూడా సీఎం సీటును ఆశిస్తున్నట్టు ప్రకటనలు చేయ�