కొడంగల్ : గిరిజనులు కలగా ఉన్న బంజారభవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 1కోటి మంజూరు చేసినందుకు గాను మంత్రి సత్యవతి రాథోడ్కు కొడంగల్ బంజారులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మ
మంత్రి సత్యవతి రాథోడ్ | ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | మహబూబాబాద్లో వైద్య కళాశాలను సరైన సమయంలో నిర్మాణం చేపట్టి వీలైనంత తొందరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఏ రిజ్వీ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే తలమానికంగా తయారవుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో పేదలు ఎవరూ వైద్యం అందక ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నడుంబిగించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | జిల్లాలో కరోనా బారిన పడిన రోగులకు ఆక్సిజన్తో అత్యవసర చికిత్స అందించేందుకు గిరిజన భవన్లో ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తనిఖీ చేశారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలను దీని నుంచి కాపాడేందుకే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | కొవిడ్ వంటి విపత్కర సమయంలో కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి.. నిత్యం రోగులకు సేవలు చేస్తున్న నర్సుల సేవలు అనుపమానమైనవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు.
మంత్రి సత్యవతి రాథోడ్ | రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రజలు కొవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.