Rajanarsimha | విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమాజ నిర్మాణం బాధ్యత ఉపాధ్యాయుల పైనే ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Rajanarsimha) అన్నారు. ఆందోలు నియోజక వర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్
సంగారెడ్డి జిల్లా హ త్నూర మండలం దౌల్తాబాద్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. 10 జనవరి 2023 అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి రూ.కోటి 56లక్షలు మంజూరు చేయించి దవాఖాన నూ�
రైతుభరోసా అమలు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం వనపర్తి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగనున్నది.