రాష్ట్రంలో ఈసారి పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్తోపాటు నోట్బుక్స్, వర్క్బుక్స్ కూడా అందజేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు ముమ్మర కసరత్తు జరుగుతున్నది. ఇందుకోసం ఇప్పటికే ఓ �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు కనుల పండువగా జరిగాయి. శైవ క్షేత్రాలు వేకువ జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ‘ఓం నమః శివాయ, హర హర మహాదేవ.. శంభో శంకర’ అంటూ భక్తుల శివనామస్మరణతో ఆలయా
‘మన ఊరు - మన బడి’ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టీఎస్ఎస్టీఈపీ (తెలంగాణ రాష్ట్ర శిక్షణ, ఉపాధి సొసైటీ) ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నారు.