ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో �
Minister KTR | రాజధాని హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) కార్యక్రమం కింద చేపట్టిన నాగోల్ పైవంతెనను మంత్రి కేటీఆర్
చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలన్న డిమాండ్తో చేనేత, జౌళిశాఖ మంత్రి కే తారకరామారావు చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. రాజకీయ ప్రముఖులతోపాటు సినీరంగ ప్రముఖులు, కవులు, కళాక
కడుపు నింపి, ఆర్థికంగా బలం చేకూర్చేందుకు ఎవరైతే వెంట నిలుస్తారో వారికి మద్దతుగా నిలవడమే ధర్మం అని కర్ణాటకలోని బ్రహ్మశ్రీ నారాయణగురు శక్తిపీఠం పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహా మండలి జాతీయ అధ్యక్షుడు ప�
Pranavananda Swamy | కర్ణాటక గీత కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించినందుకు తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్లకు.. గీత కార్మికుల పక్షాన కర్ణాటకలో కల్లు నిషేధంపై సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్న
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
Hand Loom | రాష్ట్రంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేనేత కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చేనేత పార్కులు ఏర్పాటు చేశారు. బతుకమ్మ చీరెల తయారీ ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పిస్తున్నారు. మంత్రివర్గ�
Minister Errabelli Dayaker Rao | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రధాని మోదీకి మంత్రి ఎర్రబెల్లి దయా�
Minister KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య భాగస్వామ్యంలో స్థానిక యువతకు ఉపాధి అందించే సంకల్పంతో ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామికవాడ మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపూర�
Minister KTR | టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా ఆదివారం జరిగిన హోరాహోరీ పోరులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన హైలైట్స్ను చూశానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విరాట్ కో�
బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో కల్లుగీత వృత్తిని నిషేధించి, అక్కడి గీత కార్మికుల పొట్ట కొట్టిందని, ఇక్కడేమో ఆ పార్టీ నాయకులు తియ్యటి మాటలు చెబుతున్నారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విమర్శ
ఇది మీ ప్రభుత్వం. కుల వృత్తులను ఆదరించే ప్రభుత్వం. రాష్ట్రంలోని 2,29,852 మంది గీత కార్మికుల్లో టీఎస్టీలో 4,181 మంది సభ్యులు ఉండగా, టీఎఫ్టీల్లో మరో 3,559 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేనేత ముడి సరుకులు, వస్ర్తాలపై విధించనున్న జీఎస్టీని ఉపసంహరించుకోవాలని మేయర్ గుండు సుధారాణి డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద ఆదివా