తెలంగాణకు కొత్త కంపెనీల పెట్టుబడులు రావడానికి ఎంత ప్రాధాన్యమిస్తున్నామో, కార్యక లాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మరింత పెట్టుబడి పెట్టడానికీ అంతే ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే అనేక కంపెనీలు రాష్ట్రంలో
భాగ్యనగర్ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో టీఎన్జీవో నేతలు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. గురువార�
తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 57.68 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
తెలంగాణలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
అమెరికా, జపాన్ వంటి దేశాల్లో ప్రభుత్వాలు ఆర్థిక పురోగతికి, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తే, మనదేశంలో మాత్రం రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.