సీఎం కేసీఆర్ | కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సిద్దిపేట పట్టాభి రామాలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు
కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది.
గంగమ్మకు మంత్రి పూజలు | హల్దీ ప్రాజెక్టు వద్ద గంగమ్మకు మంత్రి పూజలు చేశారు. గోదావరి జలాలతో నిండుకున్న హల్దీ వాగు ప్రాజెక్టు మత్తడి దూకడం ఓ అద్భుతమని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి | తెలంగాణ అసంఘటిత కార్మికుల బోర్డ్ చైర్మన్గా ఉమ్మన్నగారి దేవేందర్ రెడ్డి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. లోయర్ ట్యాంక్బండ్లోని పింగళి వెంకటరమణ
దివ్యాంగులను గుర్తించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మంత్రులు తన్నీరు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలో దివ్యాంగులను గుర్తించి.. 5 లక్షల మందికి పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం �
అంబేద్కర్| అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నతమూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన నేతృత్వంలో రూపొందిన పటిష్ట రాజ్యాగం వల్లే దేశం సుస్థిరంగ�
ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి | సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక కొండా భూదేవి గార్డెన్స్లో సోమవారం మంత్రి హరీశ్ రావు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.
చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి.
మంత్రి హరీశ్| రాష్ట్రంలో తాగునీటితోపాటు సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్ కంటే ముందు పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండి ప్రజలకు చేసిందేమిటని ప్రశ్నించారు. ర�
మంత్రి హరీశ్ రావు | సిద్దిపేట మున్సిపాలటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో ‘సుడా’ ఆధ్వర్యంలో రూ.9.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్జిమ్ను ఆర్థిక శాఖ హరీశ్ రావు శుక్రవారం ప్రారంభించారు.