హల్దీ వాగును జీవనదిగా మార్చిన ఘనత కేసీఆర్దేఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్/వెల్దుర్తి, ఏప్రిల్ 7: నాలుగైదు రోజుల్లోనే గోదావరి నీళ్లు మాసాయిపేటను ముద్దాడనున్నాయని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు త�
కేపీహెచ్బీ కాలనీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావును రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీశ్రావు పరామర్శించారు. ఇటీవల మందడి శ్రీనివాస్రావు తల్లి అచ్చాయమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం త
చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ షియోమీ భారత్లో ఏప్రిల్ 8వ తేదీ నుంచి Mi ఫ్యాన్ ఫెస్టివల్ 2021 సేల్ను నిర్వహించనుంది. ఆరు రోజుల పాటు జరిగే సేల్ ఏప్రిల్ 13తో ముగియనుంది. ఆన్లైన్ సేల్ సమయంలో యాక్సిస్ బ్�
సంగారెడ్డి జెడ్పీ | దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయ�
జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
రాష్ట్రంలో గులాబీ, నీలి విప్లవం గొల్లకుర్మలు, మత్స్యకారులకు అండగా ప్రభుత్వం 117 సంచార చేపల విక్రయ వాహనాల ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్రావు ఖైరతాబాద్ : ‘ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వారం. ఆంధ్రా, కోస్�
గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�
కర్మన్ఘాట్లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో ఉదయం 8గంటల నుంచి కోటి గాయత్రి మహాయాగం ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు సోమాజిగూడ ప్ర�
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో 19 నియోజకవర్గాల్లోని 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆర్థికమంత్రి హరీశ్రావు చెప్పారు. శాసనసభలో ఆయన మాట్లాడుత
హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు అసెంబ్లీ, శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే మొదట ప్�