అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అధికారులకు సూచించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో అభివృద్ధి పనులపై అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ : సంగారెడ్డి, ఆందోళ్, నారాయణ ఖేడ్, జహీరాబాద్లకు సాగు నీరందించేందుకు ప్రతిపాదించిన సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టుల డీపీఆర్కు వెంటనే అంచనాలు పంపాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆ�
సిద్దిపేట : కూడవెల్లి వాగుకు కొత్త నడక నేర్పిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం ఆయన కూడవెల్లి వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి, నీటికి పూజలు చేశార�
సిద్దిపేట : కొండపోచమ్మ కెనాల్ నుంచి కొండకండ్ల రిమ్మనగూడ వద్ద కూడవెల్లి వాగులోకి మంగళవారం గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విడుదల చేశారు. అంతకు ముందు ఆయనకు రిమ్మనగూడ వద్ద మంగళహారతులు,
హైదరాబాద్ : రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఉస్మానియా
హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు,
సిద్దిపేట: జిల్లాలోని కూడవెల్లి పరిసర ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. తక్షణమే కూడవెళ్లి వాగుకు నీరు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి హరీశ్ రావు ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంల�
గజ్వేల్: రైతులకు మేలు చేసేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిస
హైదరాబాద్: రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ ప�
హైదరాబాద్ : త్వరలోనే రాష్ర్టంలో సమగ్ర భూసర్వే చేపడుతామని, ఇందు కోసం బడ్జెట్లో రూ. 400 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంత�
హైదరాబాద్ : తెలంగాణకు మరో మణిహారం రిజీనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) అని ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తుందన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని �
హైదరాబాద్ : రాష్ర్టంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను ని�