ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. చేవెళ్ల ఎంపీగా రంజిత్రెడ్డిని మరోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కేటీఆర్ సహకారంతో షాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంగా చేస్తున్న అభివృద్ధికి తెలంగాణ బిడ్డలు బీఆర్ఎస్ను గుండెకు హత్తుకుంటున్నారని, బీఆర్ఎస్ నాయకులను ఇంటి వ్యక్తులుగా ఆప్యాయత పంచుతున్నారని మంత్రి డా.పట్నం మహే
రోజువారి చేరికలతో నియోజకవర్గం గులాబీమయంగా మారుతుందని, గ్రామ గ్రామాలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ర
ఢిల్లీ పార్టీలు మన రాష్ర్టానికి అవసరమా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.