ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేశ్కు (Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రి సురేశ్ విశాఖపట్నంలో (Visakhapatnam) పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖ ఆర్కే బీచ్లో (RK Beach) పారా గ్లైడింగ్ (Paragliding) చేస్త
పేదల విద్యకు అడ్డంకులు సృష్టించవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. పేద విద్యార్థులు చదువుకోవద్దనేది చంద్రబాబు లక్ష్యమని, వారి చదువులకు ఆయన ప్రధాన అడ్డంకిగా మారారని...
AP EAPCET-2021 | ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీఈఏపీసెట్) నిర్వహణ బాధ్యతను విద్యాశాఖ కాకినాడ జేఎన్టీయూకు అప్పగించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఫలితాల కోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. హైపవ�
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�
ఇంటర్ పరీక్షలు వాయిదా | ఏపీలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు | విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొనే ఏపీ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూల
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 9వ తరగతి వరకు పాఠశాలలకు రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పాఠశాలల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సెలవులు ప్�
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
అమరావతి : విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో అమెరికా కార్నర్ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో అమెరికా కాన్సులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. దక్షిణ భ�