మినీ మేడారం జాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన మంత్రి సీతక్కను భక్తులు గద్దెల ప్రాంగణంలో నిలదీశారు. గురువారం మేడారానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం రద్దీగా మారిం�
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే మేడారం మినీ జాతర ప్రారంభమైంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగు బంగారంగా కొలువబడే సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు భక్తుల రాక మొదలైంది.
వనదేవతలు సమ్మక్క, సారలమ్మ చిన్న జాతర (Medaram Jatara) బుధవారం ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈ నెల 15 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తలు అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. బెల్లం సమర
అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకార్యర్థం జాతర పరిసరాల్లో మరుగుదొడ్లు కానరావడం లేదు. దీంతో మేడారం వచ్చే భక్తులు కాలకృత్యాలు ఎలా తీర్చుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది.
మేడారం సమ్మక్క-సారలమ్మకు తిరుగువారం మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ప్రతి జాతర తర్వాత వచ్చే బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవార్లకు పూజారులు ప్రత్యేక ప�
ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడ