రాష్ట్రంలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలకు కేంద్రం ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. వీటి అప్గ్రేడేషన్ కోసం స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి కేంద్ర అధికారులకు లేఖలు �
దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలు, మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపునిచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి అన్నారు.
సమైక్య పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న అంగన్వాడీల వ్యవస్థ స్వరాష్ట్రంలో బలోపేతమైంది. టీచర్లు, సహాయకుల వేతనాలను ప్రభుత్వం భారీగా పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తాజాగా వారికి మరికొన్ని కానుకలు ప్రక