నిబంధనలకు విరుద్ధంగా వివిధ బ్రాండ్ల పేర్లతో ఓ వ్యక్తి కల్తీ మినరల్ వాటర్ను తయారు చేసి బాటిళ్లలో విక్రయిస్తున్నాడు. దీంతో బల్దియా ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఆ �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకులం, బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సంబంధితశాఖ ఉన్నతాధికారులు విద్యార్థుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోవడ�
సూర్యాపేట నియోజకవర్గం పరిధిలోని ఓ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ పాడైతే అధికారులెవరూ పట్టించుకోలేదు. తాగునీటి కోసం గ్రామస్తులు గగ్గోలు పెడితే సమస్య వెంటనే పరిష్కారం కావాలని ఆ గ్రామపంచాయతీ కార్యదర్�
గ్రామీణ మహిళల స్వయం ఉపాధికి పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) చేయూత ఇస్తున్నది. వ్యవసాయంలోనే కాదు.. వ్యాపారంలో రాణించేలా మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నది. ఆ రుణాలను సద్వినియోగం చే�
ప్రజల ఓట్లతో గెలిచి, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత తమదేనని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు స్పష్టం చేశారు. కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో 1.13 కోట్లతో చేపట్టే బ్రిడ్జి మరమ్మతు పనులు, ప్ర�