ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ ఎన్ఎండీసీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఐదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని 100 మిలియన్ టన్నులకు పెంచుకోవడానికి రూ.70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ స�
ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ..ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన బంగారం గని కోసం చర్యలను వేగవంతం చేసింది. తొలుత 61 మిలియన్ డాలర్లు(రూ.500 కోట్లకు పైమాటే) పెట�