మిడ్ మానేరు, ఎగువ ప్రాంతాల నుంచి లోయర్ మానేరుకు (Lower Manair Dam) భారీగా వరద వస్తున్నది. దీంతో అధికారులు లోయర్ మానేరు డ్యాం గేట్లు శుక్రవారం తెరువనున్నారు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అ�
మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర జలాశయం) ముంపు గ్రామాల్లో కొత్త దందా మొదలైంది. పాత ప్యాకేజీ ఇప్పిస్తామనే పేరుతో కొత్త దరఖాస్తుల స్వీకరణ జాతర ఆరంభమైంది. కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్న ఈ వ్యవహారంలో పల�
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయని, జలాశయాల్లో నీళ్లు లేక, వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీశ్రావు (Harish Rao) అన్నారు. పంటలు వేయాలా? వద్దా అనే అయోమయంలో రైలు ఉన్నారని చెప్పాడు. �
ఒక్క ప్రాజెక్టులోనూ పట్టుమని పది టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు ఉండవు... కానీ పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటారు. మరో ప్రాజెక్టుకు రూ.వేల కోట్లు ఖర్చు పెడతారుగానీ బరాజ్ నిర్మాణాన్ని అ�
B Vinode Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు నేడు ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద
రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sircilla) బోయినపల్లి (Boinpalli) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. శభాష్పల్లి వంతెన వద్ద మిడ్ మానేరు జలాశయంలో (Mid Manair reservoir) దూకి ముగ్గురు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య (Suicide) చేసుకున్నది.