అంతరిక్షంలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జపాన్ సన్నాహాలు చేస్తున్నది. స్పేస్లో సూర్యరశ్మి సాయంతో కరెంటును తయారు చేసి, అక్కడి నుంచి నేరుగా భూమిపైకి పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. స్పేస�
4.31 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ సేల్కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం జూలై 26 నుంచి వేలం మొదలు అమ్మకానికి 72 గిగాహెట్జ్లపైనే న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ టెలికం రంగంలో మరో సరికొత్త టెక్నాలజీ సందడి మొదలు కానున్నది. కేం�
న్యూఢిల్లీ : తనకు అమ్మాయి పుట్టిందనే కోపంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. రెండు నెలల పసికందును మైక్రోఓవెన్లో పెట్టి చంపేసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని చిరాగ్ దిల్లీ ఏరియాలో సోమవారం వెలుగు చూస